అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా జరుగుతుంది. ఎవరైనా తప్పుడు మార్గంలో ఉద్యోగం ఇప్పిస్తామని, ఉద్యోగం వచ్చే విధంగా సహాయం చేస్తామని చెబితే నమ్మొద్దు. ప్రతి అంశం హై టెక్నాలజీతో ముడిపడి ఉంటుం�
సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తొమ్మిది రోజులుగా జరుగుతున్న పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు నేటితో ముగియనున్నాయి. సోమవారం తొమ్మిదో రోజు పోలీస్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించగా, మొత్తం 1236
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం వద్ద ఉన్న రాజారాం స్టేడియంలో సీపీ కేఆర్ నాగరాజు ఈవెంట్స్ను ప్రారంభించారు.