సినిమా నటీనటుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ పచ్చ మీడియా చేసిన పిచ్చి ప్రచారం అంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది. సినీతారల ఫోన్లు ట్యాప్ అయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసుశాఖ స్పష్టంచేసింది. ఎస్ఐబీ మాజీ అధ�
రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగడంలేదని రేవంత్రెడ్డి ఫ్యాక్షన్ పాలన కొనసాగుతున్నదని, ఇందుకు మాజీ మంత్రి హరీశ్రావుపై అక్రమ కేసులు బనాయించడమే నిదర్శనమని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్
Manne Krishank | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తిట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రూ. 100 కోట్లు ఖర్చు పెట్టిందని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక�
MLC Naveen Kumar | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన గురించి గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న, చేస్తున్న ప్రచారం అవాస్తవం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ స్పష్టం చేశారు.