ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. ఈసారి 40లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, ఆ దిశగా అధికార యంత్రాంగం కృషిచేస్తున్నది. ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది. తేలిక�
రాష్ట్రంలో 8వ విడుత హరితహారంలో 19.54 కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమని ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి అన్నారు. గురువారం ఆమె సీవోఎఫ్ ఆశాలత, డీఎఫ్వో అర్పణతో కలిసి మండలంలోని దబీర్పేట, క
పచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారానికి శ్రీకారంచుట్టింది. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పచ్చదనం పరుచుకునేలా కార్యాచరణ రూపొందించి సత్ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు ఏడు విడతలు కార్యక్రమ�
భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా రాష్ర్టాన్ని పచ్చదనంగా మార్చేందుకు ఏటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఇప్పటి వరకు ఏడు విడతలు విజయవంతంగా కాగా, ఈ ఏడాది ఏనిమిదో విడతకు సిద్ధ
ఎనిమిదో విడుత హరితహారానికి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఈ విడుత 1.68 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించింది. డీఆర్డీఏ ఆధ్వ ర్యంలో 24, అటవీ శాఖ 28 నర్సరీలతోపాటు 253 గ్రామ నర్సరీ లు సహా జిల్లావ్యాప్త�
తెలంగాణకు హరితహారం ఎనిమిదో విడత కార్యక్రమానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించనుండగా, అందుకు జిల్లా అధికారగణం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ప�
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక పల్లెలు ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి పంచాయతీల ద్వారా ఆచరణలో పెడుతున్న ఈ కార్యక్రమం ప్రతి పల్లెలో