పెరుగుతున్న ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల రేట్లు రోజురోజుకూ పెరుగుతుండడంతో సామాన్యులు సతమతమవుతున్నారు. దీనికి తోడు పెట్రోల్, డీజిల్తో పాటు వంట గ్యాస్ ధరలూ
గడచిన మూడు సంవత్సరాలు నిరాటంకంగా లాభాలను చవిచూసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని మూడు చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (
ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెంచుతుండడంతో వాహనదారులపై భారం పడుతున్నది. పది రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్ ధరలు పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ లీటర్కు రూ. 2.84, డీజిల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబ�
పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు బోధన్ పట్టణంలో బుధవారం ఆందోళన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భం�
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బోధన్ పట్టణంతోపాటు కమ్మర్పల్లి, సిరికొండ మండల క�