తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్కు మూడు రోజుల నుంచి పెసర్లు పెద్దఎత్తున వస్తున్నాయి. ఈ నెల 28 నుంచి పెసర్ల రాక ప్రారంభం కాగా 1,788 క్వింటాళ్లు వచ్చాయి. ప్రారంభంలో క్వింటాకు రూ. 8,029 ధర రాగా గురువారం రికార్డు స్థాయిల
ఆరుగాలం కష్టించి, ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి, ఇంటిల్లిపాదీ చెమటోడ్చి పంటలు పండించిన అన్నదాతలు ధరల విషయంలో దారుణంగా దగా పడుతున్నారు. ‘సొమ్మొకరిది.. సోకొకరిది..’ అనే నానుడి చందంగా వారి కష్టం వేరొకరికి �
‘ఈనామ్ ఈనామే.. జెండాపాట జెండాపాటే..’ అనేలా ఉంది ఖమ్మం ఏఎంసీలో ఖరీదుదారుల తీరు. మిర్చి మినహా పత్తి, అపరాల విక్రయాల్లో ఈనామ్ (జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం) అమల్లో ఉన్నప్పటికీ ఖరీదుదారులు దానికి ఎగనామం పె�
రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సాగు ప్రారంభమైంది. బుధవారం వరకు 11.08 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం 1.3 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గినట్టు పేర్కొన్న�
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం పంటలపై భరోసా నింపింది. ఇప్పటికే వేసిన పంటలకు ఈ వర్షం జీవం పోయగా, సంతోషంగా రైతులు సాగుబాట పట్టడం కనిపించింది. కలుపు తీస్తూ, వరి నారుమళ్లు పోస్తూ సాగుపనుల్లో అన్నదాతలు సంబ
చింతకాని మండలంలో అత్యధికంగా 23 వేల ఎకరాల్లో సాగు పంటకు సరిపడా సాగునీరు విడుదల చివరి భూములకూ నీరు అందించేందుకు నీటి పారుదల శాఖ చర్యలు చింతకాని, మార్చి 3: చింతకాని మండలం జిల్లాలో వాణిజ్య పంటలకు కేంద్రం అని చె