కూలీ పనులు చేస్తూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం మూసాపేట మండలంలోని జానంపేట గ్రామంలో చోటు చేసుకున్నది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జానంపేట గ్రామానికి ఎందిన సల్ల యాదయ్య(52) అదే గ్రా�
విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి విద్యుత్ స్తంభంపై మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండలంలోని లింగాపూర్ శివారులో బుధవారం చోటు చేసుకున్నది. ఎస్సై వినయ్ కథనం ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన కల్లెం శివకుమ�
జాతీయ రహదారి నిర్మాణం ఓ రైతు నిండు ప్రాణాన్ని బలిగొంది. భూ పరిహారం విషయంలో అధికారుల తీరుతో ఆవేదన చెందిన ఆ రైతు గుండె ఆగిపోయింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జాతీయ రహదారి (నం.563) నిర్మాణంలో భాగంగా మండలంలోని పెద�