ఇరాన్లోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఉప్పు నీటిని తాగునీరుగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్పై మార్చి 7న అమెరికా జరిపిన దాడి పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. 30 గ్రామా�
పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించే ప్రాంతంలో భారత నౌకలు నిలిచిపోయిన విషయాన్ని అధికారులు నిర్ధారించారు. ఇవి రెండు లక్షల మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ), 16.7 లక్షల మెట్రిక్ టన్నుల