Supreme Court | ఇండియన్ కోస్ట్గార్డ్లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటులో కేంద్రం చేస్తున్న జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపి�
Supreme Court | కేంద్ర ప్రభుత్వంతోపాటు కోస్ట్గార్డ్కు సుప్రీంకోర్టు (Supreme Court) చీవాట్లు పెట్టింది. మహిళా అధికారిణులకు పర్మినెంట్ కమిషన్ అంశంపై స్పందించకపోతే తాము జోక్యం చేసుకుంటామని పేర్కొంది. మహిళలను అలా వదిల
న్యూఢిల్లీ, నవంబర్ 12: అర్హులైన మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్(పీసీ) కల్పించడానికి భారత ఆర్మీ అంగీకరించింది. ఈ మేరకు అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) సంజయ్ జైన్ శుక్రవారం సుప్రీం కోర్టుకు సమాచా
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు హెచ్చరికతో ఆర్మీ దిగి వచ్చింది. కోర్టును ఆశ్రయించిన 11 మంది మహిళలకు పర్మినెంట్ కమిషన్ మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు సర్వోన్నత కోర్టుకు ఆర్మీ శుక్రవారం హామీ ఇచ్చింది. అన�
న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీలో 39 మంది మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ లభించింది. దీనికోసం న్యాయపోరాటం చేసిన ఆ అధికారులకు సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చింది. మొత్తం 71 మంది మహిళా షార్ట్ సర
రక్షణ మంత్రిత్వ శాఖకు 72 మహిళా సైనికాధికారుల నోటీస్ | భారత సైన్యానికి చెందిన 72 మహిళా అధికారులు కేంద్ర రక్షణమంత్రిత్వ శాఖకు లీగల్ నోటీసు పంపారు. నోటీస్లో మహిళా అధికారులు సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వ�