ప్రజల సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో 75 మందికి కల్యా�
ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. గురువారం మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి రె�
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలు అట్టర్ప్లాప్ అయ్యాయి. ప్రభుత్వానికి మైలేజీ వస్తది అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు ఆడియాశలు అయ్యాయి. ఏడా ది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక�
జిల్లాలో గ్రామసభలు శుక్రవారం ప్రజల రసాభాసల మధ్య ముగిశాయి. చివరి రోజు మొత్తం 16 గ్రామసభలకు గానూ గోపాల్పేటలో రెండు, పాన్గల్లో రెండు, వనపర్తిలో మూడు గ్రామాల్లో జరుగగా, ఆత్మకూరు మున్సిపాలిటీలో రెండు వార్డ�
Jogu Ramanna | ప్రజలు ఇచ్చిన తీర్పుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, ప్రతిపక్ష పాత్ర(Opposition role)ను ప్రజలతో మమేకమై ధైర్యంగా నిర్వహిస్తామని. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న(Jogu Ramanna) అన్నారు. బుధవారం �