రాష్ర్టానికి రావల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్ర మంత్రులను మంత్రి సీతక్క కోరారు. గురువారం కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బీసీ బంధు పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలికేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. పథకం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన పెండింగ్ నిధులను వెనక్కి తీస�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రభుత్వ పాఠశాల ల్లో కార్పొరేట్స్థాయి విద్యా సౌకర్యాలు కల్పించాలన్న సంకల్పంతో ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.