జైపూర్: మృతదేహంతో నిరసనలు చేపట్టడాన్ని నిషేధిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఓ బిల్లును తీసుకొచ్చింది. ఉల్లంఘించిన వారికి రెండేండ్లు జైలు శిక్ష విధించేలా బిల్లులో నిబంధనలు పొందుపరిచారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 31 మందిపై కేసు నమోదు చేసిన మలక్పేట ట్రాఫిక్ పోలీసులు.. వారిని నాంపల్లి 3వ ఎంఎం కోర్టులో (డీడీ కోర్టు) ప్రవేశపెట్టారు. అందులో ఆరుగురి
పర్యాటకశాఖ స్థలాలకు సంబంధించి లీజు బకాయిలను తక్షణమే వసూలు చేయాలని అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్�
గాంధీనగర్: గుజరాత్లోని వడోదర పాలక మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. మాంసాహారాన్ని బహిరంగంగా విక్రయించే వీధి వ్యాపారులకు జరిమానా విధించనున్నది. నాన్ వెజ్ ఫుడ్ కనిపించేలా ఉండే ఫుడ్ స్టాల్స్కు అనుమత