పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని, ఎక్కడికక్కడ నిలదీయాలని గతంలో రేవంత్ చెప్పారని అందుకే తాను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ను నిలదీశానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తెలిపార�
రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయదారులపై పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా విక్రయదారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారు.
CP Satyanarayana: ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించే, సరఫరా చేసే వ్యాపారులు, రైస్ మిల్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వీ సత్యనారాయణ హెచ్చరించారు. పీ�