బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాలకృష్ణ ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని కూనూరు గ్రామ మాజీ సర్పంచ్ డోకె బాలకృష్ణ గుండెపోటుతో మృతిచెందా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి, తుంగతుర్తి, ఆలేరు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్, గొంగిడి సునీతామహేందర్రెడ్డి శుక్రవారం ఎర్రవెల్లిలోన�
పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ అని, ఆనాడు రాష్ట్ర రైతాంగానికి సాయుధ పోరాటంతో నింపిన నల్లగొండ నేడు మరోసారి రాష్ట్రంలో రైతులు కాంగ్రెస్ సర్కార్పై తిరుగబడేందుకు వేదిక కావాలని, అందుకే ఇక్కడి నుంచి రైతు పోర�
ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ను మార్చాలని భాదిత రైతులు కదం తొక్కారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం మహా ధర్నా చేపట్టారు. ధర్నా కోసం ముందుగానే డీసీపీ రాజేంద్రచంద్రకు వినతిపత్రం సమర్పించగా, అనుమతించారు.