pavitra Lokesh | సినీ నటి పవిత్రా లోకేశ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. సీనియర్ నటుడు నరేశ్పై, తనపై సోషల్ మీడియాలో వస్తున్న అభ్యంతర కామెంట్లపై ఫిర్యాదు చేసింది. ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్న
తన మాజీ భార్య రమ్య రఘుపతి చేస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు నటుడు వీకే నరేష్. ఆమెకు 8 ఏళ్లుగా దూరంగా ఉంటున్నానని, నెల కిందటే విడాకుల నోటీసు పంపించానని ఆయన తాజాగా విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. నటి పవి�
రామ్ కార్తీక్, హెబ్బాపటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తెలిసినవాళ్లు’. విప్లవ్ కోనేటి దర్శకుడు. సిరెంజ్ సినిమా నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘నేటి