పుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణ సమయంలో విమానం 300 అడుగుల మేర కిందకు జారిపోవడంతో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లైట్ ఏఐ2379
Air India Plane: ఎయిర్ ఇండియా విమానం.. భారీ కుదుపునకు లోనైంది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. థాయ్ల్యాండ్లోని పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది.
Road accident | కర్నాటక బస్సు లారీని ఢీ కొన్న ఘటనలో(Road accident) పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా(Sangareddy district) సదాశివపేట మండలం మద్దికుంట వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
Accident | నల్లగొండ జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ప్రయాణికులు(RTC Passengers) గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా(Two Serious) ఉంది.
AP News | ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది . బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
RTC bus overturns in vikarabad dist | వికారాబాద్ జిల్లాలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మర్పల్లి
మలేషియాలో రెండు రైళ్ల ఢీ.. 213 మందికి గాయాలు | మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. కౌలాలంపూర్లో రెండు మెట్రో రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 200 మందికిపైగా గాయపడ్డారు.