దేశీయ ఆటోరంగ దిగ్గజ సంస్థ టాటా మోటర్స్కు నవరాత్రి పర్వదినాల ఉత్సాహం బాగా కలిసొచ్చింది. ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఒక్కరోజే దాదాపు 10వేల యూనిట్లుగా నమోదయ్యాయి మరి. జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ లాభాలకు బ్రేక్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,450 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహన విక్రయాలకు ఆదరణ తగ్గుతున్నది. గడిచిన నెలలో అమ్మకాలు 2.5 శాతం తగ్గి 3,41,510 యూనిట్లకు పడిపోయాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) తన నెలవారి నివేదికలో వెల్లడించింది.
వాహన అమ్మకాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. నూతన ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే వాహన అమ్మకాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటంతోపాటు సార్వత్రిక ఎన్నికలు జ�
వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 5-7 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నదని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. ఎస్యూవీలకు డిమాండ్ అధికంగా ఉండటం ఇందుకు కారణమని సోమవారం విడుద�