సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ఇబ్బందులు తలెత్తకుండా రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శుక్రవారం ట్రావెల్ అడ్వైసరీ విడుదల చేసింది.
ప్రభుత్వం విద్యాసంస్థలకు సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది.
న్యూఢిల్లీ : గత వారం రోజులుగా రోజుకు దాదాపు 3.82లక్షల మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా బుధవారం తెలిపారు. ఇది కొవిడ్-19 ప్రభావిత రంగానికి ఆశాకిర