కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తనాలు మొదలు.. చివరకు పండిన పంటను అమ్ముకునేందుకు సైతం అరిగోస పడుతున్నారు. ఈ ఏడాది వానకాలం పంటల సాగు మొదలవగా.. సరిపడా ఎరువుల నిల్వలు లేక ఇబ్బందులు పడు�
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలుదారు చట్టం తీసుకొస్తాం’ ఇదీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్వయంగా చేసిన కామెంట్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
ఈ నెల 18వ తేదీ వరకు నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు సైతం రైతుబంధు పథకం వర్తించనున్నది. దీంతో ఈ ఏడాది అదనంగా మరో 15,699 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందనున్నది.