Chirag Paswan | కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, తన బాబాయ్ పశుపతి కుమార్ పరాస్పై మరోసారి పైచేయి సాధించారు. ఆయనకు కేటాయించిన బంగ్లాతోపాటు అక్కడున్న పార్టీ కార్యాలయాన్ని తి�
Chirag Paswan | లోక్సభ ఎన్నికల్లో హాజీపూర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఈ స్థానం నుంచి బాబాయ్ పశుపతి పరాస్తో తలపడే అవకాశం ఉందన్న�
Pashupati Paras | బీహార్లో లోక్సభ సీట్ల కేటాయింపు రాజకీయ రంజుగా మారింది. సీట్ల భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా చిరాగ్ పాశ్వాన్ పార్టీకి ఐదు సీట్లను కేటాయించడంపై కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్�
Pashupati Paras | తమ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) చీఫ్, కేంద్ర మంత్రి పశుపతి పరాస్ అన్నారు. ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ తమకు ఉందని ఎన్డీయేను హెచ్చరించారు.
LJP politics | దివంగత రాంవిలాస్ పాశ్వాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీ (LJP) 2021లో ఆయన మరణానంతరం రెండు ముక్కలైంది. రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడికి, తమ్ముడికి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో రాంవిలాస్ పాశ్వాన్ తమ్�
న్యూఢిల్లీ: దివంగత రామ్ విలాస్ పాశ్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్కు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తును కేటాయించారు. చిరాగ్తో �
Pashupati Paras: పశుపతి పరాస్కు ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే, దీనిపై చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జన్శక్తి పార్టీ మండిపడింది.