ప్రజలకు పోచమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, అమ్మవారి దీవెనలు, ప్రజల సహకారంతో ఎనిమిదేండ్లుగా ఎమ్మెల్యేగా సమాజానికి సేవలందిస్తున్నానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం
జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పిలుపునిచ్చారు. అమెరికాలో జరిగిన ఆటా మహాస�
కని పెంచేది తల్లిదండ్రులైతే.. ఆపదలో వైద్యం అందించి పునర్జన్మను ప్రసాదించే దేవుళ్లు వైద్యులని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. కరోనా కాలంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా ప్�
స్వచ్ఛ పల్లెల కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా ముందుకు కదులుతున్నారు. చేయీచేయీ కలిపి తమ ఊరిని బాగుచేసుకునేందుకు కలిసి పనిచేస్తున్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు తలపెట్టిన
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని గౌరాయపల్లి గ్రామంలో గురువారం ఆమె పల్లె ప�
ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం మండలంలోని నేరడ గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి ఉత్సవాల్లో వారు పాల్గొని పూజల
గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. పల్లెప్రగతిలో భాగంగా ఆదివారం చేపట్టిన పనులను
టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం అధ్యక్షుడు ఆంగోతు రాజునాయక్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు మంత్రి సబితా �
సామాజిక సమస్యల పరిష్కారంలో యువత ముందుండాలని సెంటర్ ఫర్ దళిత్ స్టీడీస్ (సీడీఎస్) చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య పిలుపు ఇచ్చారు. ‘సమాజంలో వృత్తి నిపుణుల పాత్ర’ అనే అంశంపై మంగళవారం అనురాగ్
లండన్: మరణించిన వ్యక్తి దంతాలు పీకి దగ్గరి బంధువులకు పంపిణీ చేసే వింత ఆచారం బ్రిటన్లో వెలుగు చూసింది. వేల్స్కు చెందిన ఒక ఉన్నత కుటుంబంలో ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతున్నది. ఇటీవల ఆ కుటుంబానికి చెందిన ఒక�
మాస్కో: రష్యాలోని నిజ్నీలో ఈ నెల నుంచి 16 వరకు బహుళ దేశాల సైనిక విన్యాసాలు ‘జపాడ్ 2021’ జరుగనున్నాయి. భారత ఆర్మీ కూడా ఇందులో పాల్గొంటున్నదని. ఈ నేపథ్యంలో ఆర్మీ చెందిన బృందం రష్యాకు బుధవారం బయలు దేరింది. కాగ�
ఆర్మీ గేమ్స్కు భారత్ నుంచి 101 మంది సైనికుల బృందం | అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్కు భారత్ నుంచి 101 మంది సైనికులను పంపనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి రష్యాలో అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్ ప్రార
మంత్రి జగదీష్ రెడ్డి | పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో విద్యుత్ ఉద్యోగులు విధిగా పాల్గొనాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు.