దేశంలో సుదీర్ఘకాలంపాటు అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో తమ సొంత అభ్యర్థులను నిలబెట్టుకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదటినుంచి గందరగోళంగానే ఉన్నది. పాలనలో ఒక పద్ధతి అంటూ లేకుండాపోయింది. పేరుకే ప్రజాపాలన అని చెప్తున్నారు గానీ, ప్రజాపాలన కాదిది.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే.. బాధ్యతగా ఒకసారి ఓటరు జాబితాను పరిశీలించాలని, ముసాయిదా ఓటరు జాబితాలో అభ్యంతరాలుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగ�