ఉప రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎంపిక ఆదివారం జరిగే అవకాశం ఉంది. నేడు జరిగే ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఎంపిక చేసి, అభ్యర్థి పేరును సోమవారం ప్రకటించే అవకా
అవసరం ఉన్నంత వరకు వాడుకొని, తర్వాత పక్కన పెట్టేసే (యూజ్ అండ్ త్రో) విధానం సరికాదని, అటువంటి పని ఎప్పటికీ చేయకూడదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వ్యాపారంలో అయినా రాజకీయాలు అయినా.. ఎక్కడైనా మానవ సం�
‘మేడిపండు చూడ..’ చందంగా ఉంది ప్రస్తుతం బీజేపీ పరిస్థితి. పైకి శక్తిమంతంగా కనిపిస్తున్నప్పటికీ, కమలదళం లోపల కుతకుతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ జాతీయ స్థాయిలో చతికిలబడట
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ బుధవారం పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాతో పాటు మరో తొమ్మిది సభ్యులతో ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ�