ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాల నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకునేందుకు, పరిస్థితులపై చర్చించేందుకు పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్కు అధికార బీజేపీ విముఖ�
పార్లమెంట్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను కించపరిచేలా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా వ్యాఖ్యలపై ఊరువాడా భగ్గుమన్నది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. కేవీపీఎస్, తెలంగాణ మాదిగ హక్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వ్యాఖ్యలు చేయడంపై పలు సంఘాల నాయకులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వ్యాప్తం�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్షా అవమానించడాన్ని నిరసిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో మాలమహానాడు నేతలు ఆయన దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. చండ్రుగొ
లోక్సభ 2024 ఎన్నికల ఫలితాలు రాగానే పత్రికల నిండా బీజేపీ బలహీనపడింది అని విశ్లేషణలు వచ్చాయి. ‘గెలిచి ఓడిన మోదీ’ అని పతాక శీర్షికలు కూడా కనబడ్డాయి. బీజేపీ సొంతంగా 240 సీట్లు మాత్రమే గెలవడంతో ఇది మోదీ పాలనకు చె�
Sri Lanka Crisis | తప్పుడు ఆర్థిక విధానాలు, నాయకత్వ లోపం కారణంగా శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ద్రవ్యోల్బణం సైతం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్త�