అడ్డగోలు పార్కింగ్ ఫీజు వసూలుపై ఈవీడీఎం ఫోకస్.. మాల్స్, మల్టీఫ్లెక్స్, వాణిజ్య సంస్థలకు ఇప్పటికే నోటీసులు.. నిబంధనలు బేఖాతర్ చేసిన మంజీరా మెజిస్టిక్ మాల్కు రూ. 50వేల ఫైన్.. అక్రమంగా పార్కింగ్ ఫీజు �
యాదాద్రి కొండపైన నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్కు ప్రతి గంటకు అదనంగా వసూలు చేసే రూ.100 ఇక ఉండబోదని, కేవలం రూ. 500 రుసుం మాత్రమే వసూలు చేయనున్నట్టు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ స్పష్టంచేశారు
హైదరాబాద్ : బంజారాహిల్స్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి జీహెచ్ఎంసీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు భారీగా జరిమానా విధించారు. అయితే ఆ ఆస్పత్�
బల్దియా పార్కింగ్ నిబంధనలకు నీళ్లు వాణిజ్య సముదాయాలు, దవాఖానలు, థియేటర్లలో ఇష్టారాజ్యం నూతన పార్కింగ్ విధానాన్ని పట్టించుకోని సంస్థలు ఒక్కచోట.. తీరొక్క రీతిలో వసూలు ఫిర్యాదు చేయాలంటున్న ఈవీడీఎం విభా
సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వర్తింపుకరోనా సెకండ్వేవ్ ప్రభావంతో గడచిన మూడునెలలుగా మూతపడివున్న థియేటర్లు త్వరలో పునఃప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ వల్ల కలిగిన నష్టాల నుంచి తమను