Pariksha Pe Charcha: పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని ఎలా జయించాలో చెప్పారు సద్గురు జగ్గీ వాసుదేవ్. విద్యార్థుల మేధస్సుకు పాఠ్యపుస్తకాలు సవాల్ కాదు అని అన్నారు. పరీక్షా పే చర్చా కార్యక్రమంలో
Pariksha Pe Charcha | ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు పలు సలహాలు ఇచ్చారు.
Pariksha Pe Charcha | విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏటా ప్రత్యేకంగా ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Pariksha Pe Charcha: పోటీలు, సవాళ్లు జీవితంలో ప్రేరణగా నిలుస్తాయని, కానీ పోటీ ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలని ప్రధాని అన్నారు. మీ పిల్లవాడిని మరో పిల్లవాడితో పోల్చవద్దు అని, ఎందుకంటే అది వాళ్ల భవిష్యత్తు
తొలి నుంచీ నాకు అది అలవాటు అందరికీ అన్ని సబ్జెక్టులు రావాలని లేదు కష్టంగా అనిపించటం ఓటమి కాదు ‘పరీక్షా పే చర్చా’లో విద్యార్థులతో మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: అత్యంత క్లిష్టమైన నిర్ణయాలను తీసుకోవడంతోనే త�
పరీక్షా పే చర్చ | ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విద్యార్థులతో చర్చించనున్నారు. ఏటా విద్యార్థులతో నిర్వహించే పరీక్షా పే చర్చా కార్యక్రమం బుధవారం వర్చువల్ విధానంలో సాగనుంది.