పచ్చటి పంట పొలాల మధ్య డంపింగ్యార్డు వద్దంటూ మండలంలోని రంగాపూర్ గ్రామ రైతులు ఆందోళన నిర్వహించారు. మాజీ ఎంపీపీ అరవిందరావు, మాదారం మాజీ సర్పంచ్ రాములు, పలువురు రైతులు మట్టి రోడ్డుపై కూర్చొని నిరసన తెలిప
శనివారం సాయంత్రం వడగండ్ల వాన, ఈదురుగాలులతో పరిగి మండలం ఇబ్రహీంపూర్, ఇబ్రహీంపూర్ పెద్దతండా పరిధిలో మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడికాయలు సైతం నేల రాలాయి.
వేసవి శిబిరాల ఏర్పాటు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని పరిగి మం డల విద్యాధికారి హరిశ్చందర్ పేర్కొన్నారు. సోమవారం పరిగి మండలం చిట్యాల్ గ్రా మంలోని ప్రాథమిక పాఠశాలలో వేసవి ప్రత్యేక శిబిరాన్ని ఎంఈవో ప్రార
పరిగి : యాసంగి వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం స్పష్టం చేయడంతో, కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని ప్రతి గ్రా�