హకీంపేటలోని నేషన్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(నీసా)లో 54వ రైజింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో జవాన్లు చేసిన విన్యాసాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నా
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ గిరిజన విద్యార్థినికి ఘోర అవమానం జరిగింది. ఆమె మెడలో చెప్పుల దండవేసి హాస్టల్ క్యాంపస్ చుట్టూ ఊరేగించారు. బేతు ల్ జిల్లాలోని దమ్జీపురా గ్రామంలో వారం కిందట జరిగిన ఈ ఘటన ఆ�
China lockdown restrictions | కరోనా కట్టడికి ప్రధాన నగరాల్లో చైనా లాక్డౌన్ విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు పాల్పడుతున్నది. పై ఫొటోనే తాజా ఉదాహరణ. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పలువురికి
రాపిడ్ యాక్షన్ ఫోర్స్ | నాగార్జునసాగర్ విజయపురి హిల్ కాలనీ, పైలాన్ కాలనీలో నాగార్జునసాగర్ విజయపురి నార్త్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది.