సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికల కోసం నిరీక్షణ తప్పడం లేదు. పాత యాజమాన్యం నిర్లక్ష్యంతో 2014 సెప్టెంబర్లో మిల్లు మూతపడగా, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో 2018 ఆగస్టులో పు�
మహారాష్ట్ర సరిహద్దులో ప్రాణహితను ఆనుకొని ఉన్న చిన్న నియోజకవర్గం సిర్పూర్. సమైక్యపాలన సాగినంత కాలం ఈ ప్రాంతం చీకట్లోనే మగ్గింది. వాగులు, వంకలపై వంతెనల్లేక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని నదుల్లో నాటుపడ