ఆషాఢ మాసం రెండో ఆదివారం పురస్కరించుకుని ఏడుపాయల వన దుర్గ భవానీ మాతను ఫలాంబరి రూపంలో రకరకాల ఫలాలతో అలంకరించారు.ఈ సందర్భంగా అమ్మవారు ప్రత్యేక రీతిలో చూపర్లను ఆకర్శించే విధంగా అలంకరించారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో మెదక్ మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, శశిధర్రెడ్డి శనివారం పర్యటించారు. ముద్దాపూర్ మాజీ సర్పంచ్ దానయ్య ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకోగా ఆ�
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని అబ్లాపూర్కు చెందిన సుస్మిత గ్రూ పు-2 ఫలితాల్లో సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో 406 మార్కులు సాధించి అమ్మాయిల విభాగంలో రెండో స్థానా న్ని సంపాదించింది.
Medak Dist | పాపన్నపేట మండలం ఎల్లాపూర్ సమీపంలోని మంజీరా నదిలో ఆరుగురు మత్స్యకారులు చిక్కుకున్నారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో సింగూర్ ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేయడంతో ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వద్ద మంజీర�