జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లా చౌదరిగుండ్ గ్రామానికి చెందిన చివరి కశ్మీరీ పండిట్ డాలీ కుమారి కూడా శుక్రవారం ఆ గ్రామాన్ని వీడి జమ్ముకు తరలిపోయారు. ‘భయంతో బతకలేం.. ఇంతకుమించి ఏం చేయగలం’ అని ఆమె నిస్
జంతర్మంతర్ దగ్గర కశ్మీరీ పండిట్ల నిరసన న్యూఢిల్లీ, జూలై 10: హిమ తుషారాలలో రేగిన నిప్పు కణిక సెగ హస్తినను తాకింది. లోయ నుంచి తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కశ్మీర్లో రెండు నెలలుగా నిరసన దీక్ష చేపడు�