ఈ నెలాఖరుకల్లా పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్తో పాన్ నంబర్ను అనుసంధానం చేసుకోవాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మంగళవారం స్పష్టం చేసింది. మే 31లోగా ట్యాక్స్పేయర్స్ తమ ఆధార్-పాన్ను లింక్ చేసుకోకపోతే జూన్
వచ్చే నెలాఖరుకల్లా ఆధార్తో పాన్ అనుసంధానం పూర్తయితే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ తెలియజేసింది. ఐటీ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్�
PAN-Aadhaar Link | పాన్-ఆధార్ కార్డు అనుసంధానం మిస్ అయిన వారు రూ.6000 జరిమానా చెల్లించాలి. రూ.5 లక్షల్లోపు ఆదాయం కలవారు సైతం రూ.2000 పెనాల్టీ పే చేయాల్సిందే.
Aadhaar-Pan Link | పాన్తో ఆధార్ను అనుసంధానానికి సంబంధించిన గడువును మరోసారి కేంద్రం పొడిగించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా.. జూన్ 30 వరకు పొడించింది. ఇప్పటికే పలుసార్లు గడువు పొడిగిస్తూ వస్తున్న ఆర్థికశాఖ మరోసా�
పన్ను చెల్లింపుదారులు తమ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఆధార్ సంఖ్యతో అనుసంధానించేందుకు తుది గడువు గురువారంతో ముగియనున్నదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. గడువు దాటిన తర్వాత అనుసంధాన
గడువులు ముంచుకొస్తున్నాయ్. ఈ నెలలో తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి గుర్తుంచుకోండి. ఏ కారణం చేతనైనా చేయలేకపోతే.. పర్సనల్ ఫైనాన్స్ తలకిందులయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎన్ని పనుల్లో బ