హర్యానాలోని పల్వాల్ జిల్లా చయన్సా గ్రామంలో 15 రోజుల్లో 12 మంది మరణించడం ఆందోళన కలిగిస్తున్నది. మృతుల్లో అయిదుగురు స్కూల్ విద్యార్థులు ఉన్నారు. వీరందరి మరణాలకు కలుషిత నీళ్లే కారణమని వైద్యాధికారులు అనుమ�
హర్యానాలో (Haryana) అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత సోమవారం మేవాట్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.
Road accident | హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు ముందు వెళ్తున్న మారుతి ఆల్టో కారును బలంగా ఢీకొట్టింది. దాంతో కారు ఫల్టీలు కొడుతూ రోడ్డుపక్కన పడిపోయిం�
Five dead in a family: కటుంబకలహాలు ఐదు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఇంటి గొడవలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి.. భార్యకు, తన ఇద్దరు పిల్లలకు, మేన కోడలుకు విషమిచ్చి