నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపెల్లి వాసి వెదిరే మధుసూదన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆయన పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ రా
Palvai Sravanthi | కందుకూరు, ఏప్రిల్ 12 .సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏడు అడుగుల బొంద పెట్టడానికి వచ్చాడు తప్ప ఆ పార్టీని అభివృద్ధి చేయడానికి మాత్రం కాదని బీఆర్ఎస్ పార్టీ మహిళా రాష్ట్ర యువ నాయకురాలు పాల్వాయి
ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ ముఖ్య
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. దివంగత నేత పాల్వాయి గోవర్ధన్రెడ్డి కూతురు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతిరెడ్డి బీఆర్ఎస్�
నల్లగొండ జిల్లా మునుగోడు (Munugode) నియోజకవర్గంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి (Palvai Sravanthi) ఆ పార్�