Minister Niranjan reddy | పల్లెలు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామాలలో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు
పల్లెనిద్ర కార్యక్రమం ఓ చారిత్రాత్మకమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం ఆముదంబండా తండాలో పల్లెనిద్ర చేశారు. గురువారం ఉదయం ఆయన ఆమ
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ను ఒప్పించి కిష్టగిరి గ్రామానికి సాగు నీరందిస్తానని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పల్లె నిద్రలో భాగంగా మంత్రి వనపర్తి మండలం కిష్టగిరి గ్రామంలో పాల్గొన్నారు. ఈ సం�
ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీపీవో వీరబుచ్చయ్య తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం రాత్రి శంకరపట్నం మండలం ధర్మారంలో
నల్లగొండ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి శుక్రవారం పల్లె నిద్రకు ఉపక్రమించారు. సాయంత్రం 5 గంటలకు గ్రామానికి చేరుకున్న ఎమ్మ�
రూ.40వేల కోట్లతో ఇంటింటికీ మంచినీళ్లు : మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో రూ.40వేల కోట్లతో ఇంటింటికీ మంచినీళ్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు