వికారాబాద్ జిల్లా ప్రజల ఆశలు ఆడియాశలయ్యాయి. ఏడాదిలో జిల్లాకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి సాగు నీరొస్తుందని సంతోషిస్తున్న తరుణంలో రేవంత్ సర్కార్ నీళ్లు చల్లింది. కేవలం తాను ప్రాతినిథ్యం
రాష్ట్రంలోని పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించాలని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పాలని, బయ్యారంలో ఉకు కర్మాగారాన్ని నెలకొల్పాలని రాజ్యసభ సభ్యుడు వ�
వలసలు.. ఆకలి చావులు.. సాగు తాగునీటి కోసం గోసపడ్డ పాలమూరు ఇవాళ సగర్వంగా తలెత్తుకుంటున్నది.. వలసల జిల్లా రూపు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పొట్టకూటి కోసం వలసలు వెళ్లే పా లమూరు జిల్లాకు ఇవాళ ఇతర రాష్ర్టాల ను
తెలంగాణ యవనికపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మరో భగీరథ ప్రయత్నం పూర్తయింది. సమైక్య పాలకుల వివక్షతో కరువు సీమగా మారిన పాలమూరు గడ్డపై దశాబ్దాల జల కల సగర్వంగా సాకారమైంది.
సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్ష, పట్టుదల వల్లే ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ ఆవిష్కృతమవుతున్నదని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కృష్ణా జలాల కోసం ఎదురుచూస్తు�
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భవిష్యత్ తరాలకు వరప్రదాయిని అని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్ఎల్ఐ పనులు ముందు
అన్ని రంగా ల్లో సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ప్రణాళికాబద్ధంగా రాష్ట్రం పురోగతి చెందుతున్నదని, గడిచిన తొమ్మిదేండ్ల అనుభవాలతో రానున్న పదేండ్ల కాలానికి ప్రణాళికలు రూపొందించుకుందామని రాష్ట్ర ప్రణాళికా సం�