Niranjan Reddy | రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టు ( Irrigation Projects ) లపై ఎలాంటి అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు గడ్డ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా రేవంత్
బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన పోరుబాట, పాదయాత్ర భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొద్దునిద్ర వీడి పాలమూరు ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారని మాజీ మంత్రి సింగిరె
పాలమూరును పడావుపెట్టిన ద్రోహులను ప్రజల ముందు దోషులుగా నిలబెడుతాం.. పాలమూరు ప్రాజెక్టు కోసం మండుటెండల్లో పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతాం.. అని మాజీ మంత్రి సింగిరెడ్డి
Palamuru | సాగునీటిరంగంలో తెలంగాణకు ద్రోహం చేస్తూ, ఆంధ్రప్రదేశ్కు లాభం చేకూర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రా