ఏపీ ప్రభుత్వం 450 టీఎంసీలను తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తున్నదని... ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి మండిపడ్డారు.
Nagam Janardhan Reddy | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం( Palamuru lift Irrigation project) పనులను వెంటనే ప్రారంభించి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి(Nagam
న్యూఢిల్లీ : కృష్ణానది జలాలపై వివాదం ఇవాళ లోక్సభలో చర్చకు వచ్చింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ అంశం గురించి మాట్లాడారు. శ్రీశైలం జలాశయం నుంచి అక్రమరీతిలో తెలంగాణ జెన్కో విద్యుత్తున�