సెంట్రల్ రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) జవాను మోతీ రామ్ జాట్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఆయనను న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు వచ్చే నెల 6 వరకు ఎన్ఐఏ �
పాక్కు గూఢచార్యం చేస్తూ పట్టుబడిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విషయంలో రోజురోజుకూ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమెపై స్కాటిష్ యూట్యూబర్ కల్లమ్ మిల్ సంచలన విషయం వెల్�
సైనికులు ప్రయాణించే రైళ్ల వివరాలను పాకిస్థాన్ నిఘా వర్గాలు తెలుసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇది రహస్య సమాచారమని, దీనిని అనధికారిక వ్యక్తులకు తెలియజేయవద్ద�
Indian Railway | భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు మరింత పెరిగాయి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత
దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారనే ఆరోపణలపై రెండు రోజుల క్రితం అరస్టైన డీఆర్డీవో శాస్త్రవేత్త ప్రదీప్ ఎం కురుల్కర్(59) విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
ISI: ఆఫ్ఘనిస్థాన్లో తమ యుద్ధం ముగిసిందని, అతి త్వరలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటులో తాలిబన్లు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ