కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పా టు చేసింది. ‘ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులలో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది.
S Jaishankar | కొందరి పొరపాటు వల్లే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై తాత్కాలికంగా భారత్ నియంత్రణ కోల్పోయిందని తొలి ప్రధాని నెహ్రూపై విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ పరోక్ష విమర్శలు గుప్పించారు.
POK- UK High Commissioner | పాక్ ఆక్రమిత కశ్మీర్’లో పాకిస్థాన్ బ్రిటీష్ హైకమిసనర్ పర్యటనపై భారత్ భగ్గుమన్నది. ఇది తమ ప్రాదేశిక స్వావలంభనను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.