బీఆర్ఎస్ హయాంలోనే పద్మశాలీల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్మశాలీలకు సంబంధించి అన్ని ప్రభుత్వ పథకాలను బంద్ చేసిందన్నార�
Bollam Mallaiah Yadav | సమిష్టి బాధ్యతతో సమస్యలు పరిష్కరించుకోవాలని, తమ సామాజిక వర్గంలో నిరుపేద వర్గాలకు చేయూతనివ్వాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సూచించారు.
Padmashalis | తెలంగాణ రాష్ట్ర పద్మశాలి(Padmashalis) సంఘం నాయకులు మంగళపల్లి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 17వ అఖిలభారత పద్మశాలి మహాసభ 8 వ మహాసభకు మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
రాష్ట్రంలో పద్మశాలీల అ భ్యున్నతికి రూ.1,000 కోట్ల నిధులు కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్, పద్మశ�