MLA Mutha Gopal | బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని భారీ మెజారిటితో కైవసం చేసుకోబోతుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ధీమా వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావుకు సోమవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ బీ -ఫామ్తో పాటు రూ.40 లక్షల విలువ గల చెక్కును అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై ప్రజల స్ప
తన ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీని వీడే ప్రసక్తే లేదని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ స్పష్టం చేశారు. సత్యం గడప దాటక ముందే అసత్యం వీధులు దాటుతున్నదని, టీఆర్ఎస్ పార్టీ�