Chiranjeevi | సినీ రంగంలో చేసిన సేవలకుగాను పద్మ విభూషణ్కు ఎంపికైన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి, దిగ్గజ నటి వైజయంతి మాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం పద్మ విభూషణ్ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి ఉప రాష్ట్ర�
తెలంగాణ నేలన పద్మాలు విరిసాయి. ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవికి.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 132మందికి కేంద్రం పద్మ పు�
విధి నిర్వహణలో శౌర్య పరాక్రమాలు ప్రదర్శించిన వీరులకు భారత ప్రభుత్వం 80 శౌర్య అవార్డులను ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీటికి ఆమోదం తెలిపారు.
ఆయా రంగాల్లో విశేష సేవల్ని అందించినవారికి గురువారం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికిగాను పద్మా అవార్డులను ప్రకటించింది. మొత్తం 132 మందికి ఈ గౌరవం దక్కగా.. ఇందులో వ్యాపార రంగానికి చెందినవారు నలుగురున్నారు.
Padma Awards | 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. తెలుగు నాట సినీ రంగంలో విశేష సేవలందించిన మెగా స్టార్ చిరంజీవి, తెలుగు