ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి సంబంధించి నగదు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఏర్పాటు చేస�
కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో కొడిమ్యాల మండల రైతులు ఆగ్రహించారు. 40కిలోల సంచికి మూడు కిలోల చెప్పున కటింగ్ చేస్తేనే కొంటామని మిల్లర్లు చెప్పడంతో భగ్గుమన్నారు. ఆదివార�
ఉమ్మడి జిల్లాలో మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన వర్షం రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. పరదాలు కప్పినప్పటికీ 90 శాతం ధాన్యం వర్షార్పణమైంది.
రాష్ట్రంలో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన కురవడంతో పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల�
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.