పెద్దపల్లి జిల్లాలో శనివారం సాయత్రం కురిసిన భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. జిల్లా కేంద్రంతోపాటు ధర్మారం మండలంలో కురిసిన వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది.
అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ప్రతి గింజా కొంటామని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇటు ప్రభుత్వం
దేశంలో ఏటా రెండు పంటలనూ కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. యాసంగి పంట సేకరణకు కేంద్రం మందుకురాకున్నా రైతుల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొ�
బీజేపీ (BJP) దొంగల పార్టీ అని, వారికి రైతులంటే గిట్టదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. పేదలను దోచాలె.. పెద్దలకు కట్టబెట్టాలన్నదే మోదీ (PM Modi) విధానమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జిల్లాలో వరి కోతలు షురువయ్యాయి. మరో వారం రోజుల్లో జోరందుకోనున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నది. కమలాపూర్ మండలంలో 19, ఎల్కతుర్తి మండలంలో నాలుగు