యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రైతుల చేతికి ధాన్యం రాక మొదలైంది. హర్వెస్టర్లతో కోస్తున్న ధాన్యాన్ని వచ్చింది వచ్చినట్లే ప్రైవేటు వర్తకులకు రైతులు అ
సూర్యాపేట జిల్లాలో గత ఐదారు రోజులుగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. కొనుగోలు కేంద్రాల కోసం రెండు సార్లు సమావేశాలు పెట్టిన అధికారులు వెంటనే ప్రారం�
వరి పంటలు చేతికి వచ్చి పక్షం రోజులు గడిచాయి. అలాగే మొక్కజొన్న ధాన్యం సహితం నెల రోజులకు పైగా మార్కెట్కు వస్తున్నది. ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పని మొదలు పెట్టాలంటే ఓ యుద్ధం చేసినంత పని అవుత�
జిల్లాలో వానకాలం వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏ రోడ్డు చూసినా వడ్ల రాశులతో కనిపిస్తున్నది. రైతులు రోడ్లపైన పంట నూర్పిళ్లు చేస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పంట నూర్పిళ్ల మ�