Nalgonda | యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి టీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు క్షేత్రస్థా�
Minister Indrakaran reddy | వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత ధోరణికి నిరసనగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన నివాసంపై నల్లజెండాను ఎగురవేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ
MLA Bhupal reddy | యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (MLA Bhupal reddy)నల్లగొండలోని తన నివాసంపై నల్లజెండా ఎగురవేశారు. రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోకు సంబంధించి
TRS | ధాన్యం సేకరణ అంశంపై పార్లమెంటులో టీఆర్ఎస్ (TRS) ఎంపీల పోరాటం కొనసాగుతున్నది. రెండో విడుత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా దాదాపు 20 రోజులుగా నిరంతరాయంగా ధాన్యo విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి
Indrakaran reddly | రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కొట్లాడుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy) అన్నారు. బాజాప్తా వరి వేయండని, మీ వడ్లను మేం కొనిపిస్తామన్న బీజేపీ నాయ�
TRS | ధాన్యం సేకరణపై పార్లమెంటులో టీఆర్ఎస్ (TRS) అలుపెరుగని పోరాటం చేస్తున్నది. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చింది.