తెలంగాణ అభివృద్ధి పథంలో శరవేగంగా సాగుతున్నదనేది మరోసారి ధ్రువపడింది. సామాజిక ప్రగతి సూచీ (2022) ప్రకారం- మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు పక్కా ఇండ్ల నిర్మాణం, ఉన్నత విద్యాపథకాలు, సురక్షిత ఇంధన వినియోగం వం�
మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 251బడులను ఎంపిక చేశాం. రూ.30లక్షల్లోపు ఖర్చు అయ్యే స్కూళ్ల పనులు చివర దశకు వచ్చాయి. ఇప్పటికే 50దాకా పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి
ప్రాంతం ఏదైనా.. జాతి ఏమైనా.. తెలంగాణ గడ్డపై నివసిస్తున్న ప్రతిఒక్కరినీ ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం.. వారికి సంక్షేమ పథకాలు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం.. దీనిలో భాగంగానే దశాబ్దాల క్రితం వలస వచ్చిన గిరి పు�
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెడుతున్నా... రాష్ట్ర సర్కారు రైతు పక్షాన నిలబడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్షేత్రస
ఐటీ కారిడార్లో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ఔటర్ రింగు రోడ్డు చుట్టు పక్కల ప్రాంతాల్లో రోడ్ల విస్తరణపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దృష్టి సారించింది. గచ్�