బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (ఒకే దేశం.. ఒకే ఎన్నిక)పై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం ఘాటుగా స్పందించారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ఇది ఎంతమాత్రమ
కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన ఢిల్లీ సర్వీసెస్ (Delhi Services Bill )బిల్లుకు వైసీపీ, బీజేడీ మద్దతు పలకడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం విస్మయం వ్యక్తం చేశారు.
Chidambaram | నల్లధనం (Black Money) మార్చుకునే వారికి మోదీ ప్రభుత్వం (Modi Governament) రెడ్ కార్పెట్ (Red Carpet)తో స్వాగతం పలుకుతోందని కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం (P. Chidambaram) అన్నారు.
దేశంలో కొనసాగుతున్న ఇంధన ధరల పెంపు పెట్రోల్పై 45 పైసలు, డీజిల్పై 43 పైసల వడ్డన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదలైన ఇంధన ధరల పెంపు సోమవారం కూడా కొనసాగింది. ఆయిల్ కంపెనీలు తాజాగా లీటర్ ప�
Kejriwal | గోవా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్, ఆప్ మధ్య విమర్శల ధాటి పెరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ అని, తృణమూల్, ఆప్