వైట్ఫీల్డ్ : కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల దేశవ్యాప్తంగా ఆక్సిజన్కు డిమాండ్ పెరిగింది. అనేక మంది ఆక్సిజన్ అందక చనిపోయారు. అయితే వివిధ రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటళ్లకు ఆక్సిజన్ను సరఫరా చేసేందుకు
ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ల్లో 13వేల టన్నుల ఆక్సిజన్ సరఫరా : రైల్వేశాఖ | గత నెలలో ప్రారంభించిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ల్లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 814 ట్యాంకర్లలో 13,319 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల�
ఒడిశా నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ : పీయూష్ గోయల్ | కొవిడ్ రోగుల కోసం 30.86 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ)తో ఎక్స్ప్రెస్ ఒడిశా నుంచి ఢిల్లీకి బయలుదేరిందని రైల్వేశాఖ మం
బాధితుల కోసం 4 వేల బోగీలు, 64 వేల పడకలు సిద్ధం ఎల్ఎండీ సిలిండర్ల తరలింపులో ప్రత్యేక ఏర్పాట్లు తెలంగాణ నుంచి తొలి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కరోనాపై పోరులో రై
ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లో 450 టన్నుల సరఫరా | కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలో మెడికల్ ఆక్సిజన్ సంక్షోభం నెలకొంది. ప్రాణవాయువు అందక పలువురు రోగులు మరణించిన విషయం తెలిసిందే.
Oxygen Express: కరోనా రోగుల తాకిడితో దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడింది. దాంతో దేశంలోని వివిధ స్టీల్ ప్లాంట్ల నుంచి అవసరమైన ఆస్పత్రులకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపుత
Oxygen tankers: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. నిత్యం లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా బాధితులతో దేశంలోని ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. మరోవైప