“జగిత్యాల నియోజకవర్గంలోని ఒక మండల తహసీల్ కార్యాలయం అది. ప్రజా సంబంధాలు నిర్వహించే వృత్తిలో ఉన్న ఒక వ్యక్తి తన స్నేహితుడి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం అక్కడికి వెళ్లాడు. తాము స్లాట్ బుక్ చేసుకున్�
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయ డెయిరీలో అక్షరాల అర కోటి రూపాయలు ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్టు తెలుస్తున్నది. ఇది జరిగి మూడు నెలలు గడుస్తు న్నా ఉన్నతాధికారులు గోప్యత పాటించడం అనుమన